Farmer

    ట్రాక్టర్ పరేడ్‌లో రైతుల్లాగే మేమూ పాల్గొంటాం: ఆమ్ ఆద్మీ

    January 20, 2021 / 07:19 AM IST

    Tractor Parade: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ యూనిట్ జనవరి 26న ఢిల్లీలో జరిగే ట్రాక్టర్ పరేడ్ లో పాల్గొంటామని ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ భగవత్ మన్న ఈ మేరకు ప్రకటన చేస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్ద నిరసనగా నిలవనుందని అన్నా

    ఏపీ కేబినెట్ నిర్ణయాలు : 29న మూడో విడత రైతు భరోసా, సమగ్ర భూ సర్వే

    December 18, 2020 / 05:34 PM IST

    AP Cabinet decisions : ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం రెండున్నర గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో… రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తె�

    ఆవు దూడను దత్తత తీసుకున్న రైతు

    December 17, 2020 / 07:06 PM IST

    Childless farmer adopts calf as ‘son : పిల్లలు లేని రైతు ఆ లోటు తీర్చుకోవడం కోసం వింత నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో పుట్టిన ఆవు దూడనే కొడుకుగా దత్తత తీసుకున్నాడు. పవిత్రమైందిగా భావించే ఆవుకు పుట్టిన దూడనే తన సంతానం అంటున్నాడు. ఆవు నుంచి వచ్చే పాలు, మూత్రము, పేడని ప�

    రైతుల ఆందోళన…సింఘూ బోర్డర్ లో సిక్కు మత బోధకుడు ఆత్మహత్య

    December 16, 2020 / 08:48 PM IST

    నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 21రోజూ కొనసాగుతున్నాయి. అయితే,బుధవారం(డిసెంబర్-16,2020)సాయంత్రం ఢిల్లీ- సింఘూ సరిహద్దులో 65ఏళ్ల వయస్సున్న ఓ సిక్కు మత ప్రచారకర్త తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చ�

    భూవివాదం నేపధ్యంలో ఏఎస్సైపై దాడి చేసిన రైతు

    December 14, 2020 / 03:00 PM IST

    Farmer attacks ASI with knife : పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏఎస్సై పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలో ఏర్పడిన భూవివాదాల నేపధ్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఏఎస్సైపై హత్యా యత్నం చేయటంతో ఆయన తలకు తీవ్రగాయమైంది. జిల్లాలోని వీరవాసరం శివారు బొబ�

    పొట్టకూటికోసం వెళితే దొరికిన లంకెబిందెలు..పట్టుకుని పరుగెత్తిన కూలీలు

    December 12, 2020 / 04:15 PM IST

    UP  laborer absconded  mughal coins in kanpur : పొట్టకూటికోసం పొలంలో పనిచేయటానికి వెళ్లిన కూలీలకు లంకెబిందెలు దొరికాయి. దీంతో వాళ్లు కళ్లు మెరిసిపోయాయి. తాము చూసేది నిజమా కాదా? అని ఆశ్చర్యంగా ఆ లంకెబిందెల కేసి చూస్తుండిపోయారు. అనంతరం తేరుకుని ఆ లంకెబిందెలు పట్టుకుని �

    ఢిల్లీలో రైతుల ఆందోళనలు : హర్యానా రైతు మృతి

    December 9, 2020 / 12:20 PM IST

    Haryana Farmers Died : దేశ రాజధానిలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో మరో రైతు మృతి చెందాడు. నిరసనల్లో నిర్విరామంగా పాల్గొంటున్న హర్యానా రైతు (32) hypothermia కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష�

    ఏనుగుల దాడిలో రైతు మృతి

    November 13, 2020 / 09:33 AM IST

    elephant Farmer killed : విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గజరాజుల దాడిలో రైతు లక్ష్మీనాయుడు మృతి చెందాడు. తెల్లవారుజామున లక్ష్మీనాయుడు పొలానికి వెళ్లగా అక్కడ అతనిపై ఏనుగులు దాడి చేశాయి. పొలంలోనే రైతును చంపేశాయి. కొద్ది రోజులుగా ఏనుగుల సంచా�

    రైతుల ఖాతాల్లోకి మరో విడత రైతు భరోసా సాయం

    October 27, 2020 / 08:21 AM IST

    cm ys jagan launch second term raithu barosa today : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా సాయాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును సీఎం జగన్ అందచేస్తున్నారు. రబీ సీజన్‌�

    9నెలల తర్వాత దొరికింది, రూ.4లక్షల లంచం కేసులో ఎమ్మార్వో హసీనాబీ అరెస్ట్

    July 25, 2020 / 11:03 AM IST

    ఎట్టకేలకు ఆ అవినీతి తహశీల్దార్ దొరికింది. 9 నెలలుగా పరారీలో ఉన్న ఆమెని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4లక్షల లంచం కేసులో తప్పించుకుని తిరుగుతున్న కర్నూలు జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2019 నవంబ�

10TV Telugu News