Home » Farmers' agitation
పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత దక్షిణ భారతదేశం రైతులకు అవసరం లేదా..? ప్రతిసారీ ఉద్యమాలు పంజాబ్ రైతులే ఎందుకు చేస్తున్నారు..?
378రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమం నేటితో ముగిసింది. రైతుల డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రం...పంటలకు కనీస మద్దతు ధర
సింఘు సరిహద్దు వద్ద రైతుల ఆందోళనలో దుండగులు కాల్పులు జరిపారు. సోనీపథ్ దగ్గర అర్ధరాత్రి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
Police investigation over farmers’ agitation in Delhi : ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రైతుల ఆందోళనపై ఇప్పటి వరకు 15 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. ర్యాలీలో జరిగిన హింసకు బాధ్యుడిగా పంజాబీ నటుడు దీప్ సిద్దుపై ఉచ్చు బిగుస్తోంది. ర్యాలీ ముందు �
Supreme Court Key Orders on Farmers Agitation : రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఆందోళన కొనసాగించవచ్చునని సుప్రీం స్పష్టం చేసింది. రైతులకు నిరసన తెలిపే హక్కుందని ధర్మాసనం పేర్కొంది. కానీ, రోడ్లు, నగరాలను దిగ్బంధించకండని కోర్టు రైతు ఆందోళ
Farmers’ agitation borders of Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో 17 వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా టోల్ గేట్ల దగ్గర టోల్ ఫీజు వసూలు చేయకుండా రైతులు అడ్డకుంటున్నారు. దీంతో పలు టోల్ గేట్ల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల వ�