farmers angry

    రెవెన్యూ అధికారిపై చెప్పుతో దాడి చేసిన మహిళా రైతు

    November 3, 2020 / 05:30 PM IST

    women farmer attack revenue officer: ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ధరణిపై నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. రెవెన్యూ అధికారులపై మహిళా రైతులు దాడి చేశారు. వడ్డడికి చెందిన పలువురి భూములను తక్కువగా నమోదు చేశారని ఆరోపించారు. దీనిపై రెండేళ్లుగా మొరపెట్టుకున్నా

10TV Telugu News