-
Home » fee
fee
టెన్త్ విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్.. అదేంటంటే..
పాఠశాలల వారీగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Odisha school: స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని లైబ్రరీలో బంధించిన యాజమాన్యం.. తల్లిదండ్రుల ఆగ్రహం
స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని ఐదు గంటలు లైబ్రరీ గదిలో బంధించింది యాజమాన్యం. అంతేకాదు.. ఫ్యాన్ గాలి కూడా రాకుండా పవర్ తీసేశారు. విద్యార్థులతో స్కూలు యాజమాన్యం అమానవీయంగా ప్రవర్తించిన ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశా�
Google Doubts: గూగుల్ డౌట్లకు ఎక్కువ ఫీజు అంటున్న డాక్టర్
డాక్టర్ దగ్గరికి వెళ్లే పేషెంట్లు తమకున్న సమస్యల్ని చెప్పుకోవడం మామూలే. డాక్టర్లు వాటికి తగిన మందులు ఇస్తుంటారు. అయితే, ఈమధ్య పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు లేనిపోని డౌట్స్తో టైమ్ వేస్ట్ చేస్తున్నారు.
Corona Treatment : ఆరోగ్యశ్రీ కింద చేరిన కరోనా బాధితుడి నుంచి రూ.6 లక్షలు డిమాండ్..కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి
ఏపీలో కరోనా బాధితుల నుంచి హాస్పిటల్ దందా కొనసాగుతునే ఉంది. కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చినా..కొన్ని ఆసుప్రత్రులు కరోనా బాధితుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడు ఇనోదయా ఆసుప�
మీ దగ్గర పాత, చిరిగిన, పాడైన కరెన్సీ నోట్లు ఉన్నాయా? గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
Exchange of torn currency made easy: మీ దగ్గర పాత, చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? వాటిని ఎలా, ఎక్కడ మార్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారా? ఆ నోట్లు ఇక వేస్ట్ అయినట్టే అని బాధపడుతున్నారా? అయితే.. మీకో గుడ్ న్యూస్. పాత, చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్
గుడ్ న్యూస్, ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �
వ్యతిరేకిస్తే వ్యవస్థల్నే మార్చేస్తున్నారు : జగన్ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�
నోటిఫికేషన్ వచ్చేసింది : మే 3 నుంచి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్
హైదరాబాద్ : ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2019, మార్చి 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నుంచి 9వ తేదీ వరకు ఆన్లైన్లో చేసిన