FEEL

    కరోనా వైరస్, సాధారణ జలుబుగా మారిపోతుంది

    January 14, 2021 / 11:11 AM IST

    Covid will resemble the common cold : ప్రపంచాన్ని ఇంకా గడగడలాడిస్తున్న కరోనా వైరస్..భవిష్యత్ లో ఎలా ఉండబోతోంది. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ వైరప్ మహమ్మారి భవిష్యత్ లో సాధారణ జలుబుగా మారిపోతుందని

    Facebookని ఎంతగా వాడితే, అంతలా నెగిటీవ్ ఎఫెక్ట్

    September 28, 2020 / 10:07 AM IST

    Facebook Negative Effect: హ్యాపీనెస్‌లో.. సరదాగా Facebook ఓపెన్ చేసి చివరికి దానిపైనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే దానివల్ల నెగెటివ్ ఎఫెక్ట్ చాలా ఉంటుందని స్టడీ చెప్తుంది. ఫేస్‌బుక్ 2016 డేటా ప్రకారం.. ప్రతి వ్యక్తి రోజుకు యావరేజ్ గా 50నిమిషాల పాటు వారి ప్లాట్ ఫాంపైన�

    కంగనాVS మహారాష్ట్ర గవెర్నమెంట్….ముంబైను POKతో పోల్చడంపై ఆగ్రహం

    September 4, 2020 / 08:33 PM IST

    బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్… ముంబైను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్

    ఆరేళ్లలో నల్గొండలో ఫ్లోరోసిస్ కేసు లేదు : గర్వంగా ఉందన్న కేటీఆర్

    February 29, 2020 / 09:02 AM IST

    ఆరు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 29వ తేదీ ట్విట్టర్ వేదికగా దినపత్రికకు సం�

    దొంగలనుకుని దాడి : ఒకరు మృతి

    December 16, 2019 / 09:20 AM IST

    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.

    మోడీకి చిన్నారి లేఖ : పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే

    February 20, 2019 / 02:19 PM IST

    పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశం రగిలిపోతోంది. 40మంది జవాన్లను కోల్పోయి దేశం కన్నీరుపెడుతోంది. ఉగ్రదాడికి కారణమైన  జైషే మహమద్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అందరూ ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. ఈ సమయంలో ఓ 10 ఏళ్ల చిన్నారి ప్

    ఉరి హీరో ఆగ్రహం : ఉగ్రవాదానికి సరైన సమాధానం చెప్పాల్సిందే

    February 17, 2019 / 04:13 AM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ  జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆ�

10TV Telugu News