Home » fever
హైడ్రా కూల్చివేతలతో మనోవేదనకు గురవుతున్నామని చెబుతూ పలువురు బాధితులు శనివారం తెలంగాణ భవన్ కు వచ్చారు.
ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. Scrub Typhus - Odihsa
డెంగీ జనాల్ని భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరం లాగనే డెంగీ ఫీవర్ వస్తుంది. కానీ జ్వరం తగ్గిన తరువాత దాని లక్షణాలు బయటపడతాయట. లక్షణాలు బయటపడగానే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆఫ్రికాలోని గినియా దేశాన్ని వింత వ్యాధి వణికిస్తోంది. కొన్ని రోజులుగా ఈ వ్యాధి పలు ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ వ్యాధికి గురైన వారిలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు.
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు.
గత వారం రోజులుగా తెలంగాణా రాష్ట్రాన్ని వాన ముసురు వదలడం లేదు.వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు.
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి స్మార్ట్ వాచ్ సిరీస్ 8 వస్తోంది. ఈ సరికొత్త మోడ్రాన్ స్మార్ట్ వాచ్లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయట..
ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఫిట్స్ రెండవసారి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం వచ్చినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
జ్వరం వచ్చిన సమయంలో మాంసాహారం తింటే లివర్ పనితీరు మందగిస్తుంది. ఆసమయంలో మాంసాహారం తినటం వల్ల పచ్చకామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
కేంద్రం హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కొవిడ్-19 గురించి విలువైన సూచనలిచ్చింది. ఎవరైతే జ్వరం, తలనొప్పి, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, వాసన లేదా రుచి కోల్పోవడం, నీరసం...