Home » FIFA World Cup
ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ 2023 టోర్నీలో స్పెయిన్ ఛాంపియన్గా అవతరించింది. ఆదివారం సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 1-0తో గెలిచింది.
మెస్సీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన అర్జెంటినా జెర్సీని ధోనీ కూతురు జివాకు అందించాడు. ఈ విషయాన్ని జివా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధోనీ వెల్లడించాడు. జివా జెర్సీ ధరించిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు.
పెళ్లి సమయంలోనూ వారు తమకు ఇష్టమైన జట్లకు మద్దతు తెలుపుతూ ఆ దేశాలకు సంబంధించిన షర్టులను ధరించారు. పెళ్లి సమయంలో ఎన్నో విషయాలను మాట్లాడుకుంటారు. ఎన్నో అంశాలపై ఏకాభిప్రాయానికి వస్తారు. అయితే, తమకు ఇష్టమైన జట్ల విషయంలో మాత్రం ఈ పెళ్లికూతురు, పె
‘ఫిఫా వరల్డ్ కప్’లో అర్జెంటినా విక్టరీ సెలబ్రేషన్స్ పలు చోట్ల ఘర్షణలకు దారి తీశాయి. అనేక చోట్ల ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. సామాన్యులతోపాటు పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు.
వరల్డ్ ఫేమస్ గేమ్ 'ఫిఫా వరల్డ్ కప్' ఫైనల్ నిన్న రాత్రి జరిగింది. ఇక ఈ వరల్డ్ కప్ లో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పడుకోణె సందడి చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ని ఆవిష్కరించడానికి దీపిక ఆహ్వానం అందుకుంది. ఈ క్రమంలోనే దీపికతో పాటు రణ్వీర�
ఇండియాలో కూడా ఫుట్బాల్కు భీభత్సమైన అభిమానులు ఉన్నారు. అన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు కానీ, కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్బాల్ మేనియాను వెలుగులోకి తీసుకువస్తుంటాయి. కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఆదివారం ఫైనల్ మ్యా�
ఫుట్ బాల్ క్రీడాభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నెల రోజులుగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ కు చేరుకుంది. నేడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది ఖతార్ లోని లుసైల్ స్టేడియం వేదికగా తుది పోరు జరుగనుంది.
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ సెమిఫైనల్ రెండో మ్యాచ్ లో బుధవారం రాత్రి ఫ్రాన్స్, మొరాకో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోపై విజయం సాధించింది. దీంతో స్టేడియంలో, ఫ్రాన్స్ లోనూ ఆ దేశ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా పేలుస్తూ సంబు�
ఫిఫా ప్రపంచ కప్-2022లో అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. రేపు, ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. వాటిల్లో గెలిచిన రెండు జట్లు వచ్చే ఆదివారం ఫైనల్లో తలపడనున్నాయి. సెమీఫైనల్ కు అర్జెంటీనా, క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో చేరాయి. రేపు అర్జ
ఫిఫా వరల్డ్ కప్ లో మరో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ అమెరికాకు చెందిన గ్రాంట్ వహ్ల్ అనే జర్నలిస్టు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త మరిచిపోకముందే మరో జర్నలిస్టు మృతి చెందారు.