FILE

    CM Arvind Kejriwal: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై కేజ్రీవాల్ ఫైర్.. బురద రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శ

    February 2, 2023 / 07:13 PM IST

    ఢిల్లీకి సంబంధించిన అనేక అంశాల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతోంది. ఢిల్లీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించే అంశంపై

    మారటోరియం వడ్డీ మాఫీ..విచారణ మరోసారి వాయిదా

    October 5, 2020 / 02:21 PM IST

    Moratorum Issue : కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం (Moratorium) సమయంలో రుణాలపై వడ్డీ మాఫీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. 2020, అక్టోబర్ 05వ తేదీన సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో వాదనలు

    మా రాజధాని.. మా ఇష్టం

    August 13, 2020 / 06:58 PM IST

    రాజధాని నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధానితో సహా అభివృద్ధి ప్రణ

    6గంటలు క్యూలో ఉండి…నామినేషన్ ఫైల్ చేసిన కేజ్రీవాల్

    January 21, 2020 / 03:19 PM IST

    ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ(జనవరి-21,2020)న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ఫైల్ చేసేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో 6 గంటలు వేచి ఉడాల్సి వచ్చింది. జామ్‌నగర్‌లోని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయంల

    రోడ్ షోలో ఆలస్యం…నామినేషన్ వేయలేకపోయిన కేజ్రీవాల్

    January 20, 2020 / 04:35 PM IST

    ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయాలని ముందు నిర్ణయించిన కేజ్రీవాల్ 3గంటలలోపు ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే రోడ్ షో కారణంగా ఆయన సకాలంలో ఎలక్�

    అప్పుల ఊబిలో ఆర్టీసీ : హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనున్న ప్రభుత్వం

    November 10, 2019 / 02:14 PM IST

    ఆర్టీసీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించనుంది.

    వివాదం ముగిసింది..రివ్యూ పిటిషన్ వేయం : సున్నీవక్ఫ్ బోర్డు చైర్మన్

    November 9, 2019 / 11:25 AM IST

    యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును ఈ రోజు(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్య తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి అన్నారు. గౌరవంగా సు�

    మోడీపై పోటీకి దిగిన జవాన్ నామినేషన్ తిరస్కరణ

    May 1, 2019 / 11:08 AM IST

    గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థాన

    వారణాశిలో నామినేషన్ వేసిన ప్రధాని

    April 26, 2019 / 06:22 AM IST

    వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేశారు. వారణాశిలోని కలక్టరేట్ లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మోడీ సమర్పించారు. అంతకుముందు వారణాశిలోని కాలభైరవుడి ఆలయంలో పూ

    మోడీ నామినేషన్ ఇవాళే…కిక్కిరిసిపోయిన వారణాశి రోడ్లు

    April 26, 2019 / 02:15 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ఇవాళ(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.నామినేషన్ సందర్భంగా గురువారమే మోడీ వారణాశికి చేరుకుని భారీ రోడ్ షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలు

10TV Telugu News