Home » final written exam
అక్టోబర్ 14 15 తేదీల్లో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆమేరకు బోర్డు షెడ్యూల్ ను విడుదల చేసింది. విశాఖ, ఏలూరు, గుంటూరు కర్నూల్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఆదివారం (ఏప్రిల్ 28,2019) పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష జరగనుంది. పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సివిల్ కానిస్టేబుల్ పరీక్ష జరగనుంది. దీనికి 1,05,094 మంది హాజరుకానున్నారు. మ�