Home » finalize
సీఎం జగన్ చేపట్టాలనుకుంటున్న రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ కార్యక్రమం వచ్చే నెలలోనే మొదలవ్వబోతునట్లు సమాచారం.
వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. సామాజిక సమీకరణాలు, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టెంటర్లను ఆమోదించింది. సుభాష్ ప్రాజెక్ట్స్ మ్యానుఫాక్చరర్స్ లిమిటెడ్ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. 3307.07 కోట్లకు కోట్ చేసింది. ఎస్ పీఎమ్ ఎల్ సంస్థ…ఎల్-1 గా నిలిచింది. టెండర్ ఆమోదిస్తూ ఎస
ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వం ఖరారు చేసింది. గవర్నర్ నామినేట్ చేసే స్థానాల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేను రాజ
తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్సైట్లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట
ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంద�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని ఆసరాగా చేసుకుని మాస్క్, శానిటైజర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్లు ధరలు ఖరారు అయ్యాయి.
నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు అయింది. రాజ్యసభ బరిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలు, మహిళలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.