Home » finalized
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నామినేషన్ వేయాల్సిందిగా బండా ప్రకాశ్ కు సీఎం సూచించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది షెడ్యూల్ ఖరారు అయింది. శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈనెల 30 వరకు ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని వివిధ కార్యక్రమాల్లో పాల�
రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించామని జేపీ నడ్డా వెల్లడించారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని కొనియాడారు. మంత్రిగా, గవర్నర్గా ద్రౌపది ముర్ము రాణించారని ఆయన తెలిపారు.
పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో సమావేశమైన 18 ప్రతిపక్షాల పార్టీల నాయకులు యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.
మే 22, 23, 24 తేదీల్లో దావోస్ సదస్సుకు జగన్ హాజరు కానున్నారు. దావోస్ లో విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు.
ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
టీఆర్ఎస్ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది. పెద్దల సభకు పంపే నేతల లిస్ట్కు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎప్పటికప్పుడు ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి.
ప్రధాని మోడీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు మూడ్రోజులపాటు ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్లో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి 25 వరకు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ఐక్యరాజ్య సమిత సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు.