-
Home » Finance Minister Nirmala Sitharaman
Finance Minister Nirmala Sitharaman
కేంద్ర బడ్జెట్ 2024: ఆంధ్రప్రదేశ్కు గుడ్ న్యూస్.. తెలంగాణకు నిరాశ!
ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధుల వరద పారింది.
#UnionBudget 2023 : బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది..ఎన్నో ప్రోత్సాహాలు ప్రకటించాం : ప్రధాని మోడీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఇది అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్ అని అన్నారు.
Minister Nirmala Sitharaman: ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గత మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు. ఆరోగ్యం మెరుగవ్వడంతో ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికా�
Nirmala Sitharaman: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. 63ఏళ్ల నిర్మల సీతారామన్ ఆస్పత్రిలోని ప్రైవేట్ వార్డులో జాయిన్ అయ్యారు.
Minister Nirmala Sitharaman: మార్కెట్కు వెళ్లి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. వీడియో వైరల్
పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం చెన్నైకి వెళ్లిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాత్రి సమయంలో మైలాపూర్లోని కూరగాయల మార్కెట్కు వెళ్లారు. అక్కడ ఆమె స్వయంగా కూరగాయలను కొనుగోలు చేశారు. అనంతరం కూరగాయల వ్యాపారులు, స్థాన�
Cryptocurrency: తీవ్రవాదులకు నిధిగా మారుతున్న క్రిప్టోకరెన్సీ.. నియంత్రణ విధించే పనిలో ప్రభుత్వం
తీవ్రవాదులకు క్రిప్టోకరెన్సీ ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంటడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇటీవల దొరికిన అనేక తీవ్రవాద లింకుల్లో క్రిప్టోకరెన్సీ పాత్ర ఉంది. దీంతో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ విధించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.
Lok Sabha : జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్డ్రా చేసింది-నిర్మలా సీతారామన్
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ప్రభుత్వం నిధులు విత్డ్రా చేసిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో చెప్పారు.
Central Employees : హోలీ అడ్వాన్స్!.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వ్యాపారులు ఊపందుకోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. గత సంవత్సరం కూడా ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Kisan Drones : రైతులకు శుభవార్త, కిసాన్ డ్రోన్లు వచ్చేశాయి.. పురుగుల మందు పిచికారి
డ్రోన్ల వల్ల యువతకు ఉపాధి, కొత్త అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో అపరిమితమైన అవకాశాలు లభిస్తాయని, రైతులకు కూడా ఎంతో సహకారం ఉంటుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో
Union Budget 2022 : రైతులు, వ్యాపారుల కోసం రైల్వేస్ లో వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ విధానం : మంత్రి నిర్మల
రైతులు, వ్యాపారుల కోసం రైల్వేస్ లో వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ విధానం అమలు చేస్తున్నామని కేంద్రం బడ్జెట్ 2022లో కేంద్రం ఆర్థికమంతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.