FINANCIAL

    Rajya Sabha: పెద్దల సభలో నేరస్తులు..!

    June 29, 2022 / 09:19 AM IST

    ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్‌పై అత్యాచార అభియోగం నమోదైంది.

     Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

    October 27, 2021 / 12:39 PM IST

    డిజిటల్‌ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో చాలా చోట్ల పాన్‌ కార్డు నెంబరు బహిర్గతం చేయాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో మనం సమర్పించిన నెంబరును పొందడం సైబర్‌ నేరగాళ్లు దక్కించుకుని మోసాలకు తెరలేపుతున్నారు.

    Shocking Facts : అప్పులతో మూడుముళ్ళబంధం….సర్వేలో షాకింగ్ నిజాలు

    August 15, 2021 / 01:52 PM IST

    సర్వేలో యువత చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తి కరంగా మారాయి.

    Balance లేకపోయినా.. ATMలో డ్రా చేశారా, అయితే చార్జీలు

    December 28, 2020 / 07:03 PM IST

    atm-withdrawal-charges : మీ అకౌంట్ (Bank Account)లో డబ్బులు లేకపోయినా..ఏటీఎం (ATM)కు వెళ్లి..డ్రా (drawal) చేసేందుకు ప్రయత్నించినా చార్జీలు (charges) తప్పవు. ఏటీఎం ట్రాన్సాక్షన్ (ATM transactions) ఫెయిలయిన సందర్భాల్లో పలు బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటీఎంలో డబ్బులు డ�

    మరింత మందికి YSR Cheyutha

    July 16, 2020 / 07:14 AM IST

    సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి. దీనిని మరింత విస్�

    భాయ్‌జాన్ బడా దిల్- 25 వేల మందికి సాయం..

    March 29, 2020 / 02:49 PM IST

    కరోనా ఎఫెక్ట్ : సినిమా పరిశ్రమకు చెందిన 25 వేల మందికి సల్మాన్ ఖాన్ సాయం..

    నీరవ్ మోడీ ఆర్థిక నేరస్తుడు : ముంబై కోర్టు

    December 5, 2019 / 09:06 AM IST

    పంజాబ్‌ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) కుంభకోణంలో ముంబై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ముంబై ప్రత్యేక కోర్టు ప్రకటించింది.

    ఉరి హీరో ఆగ్రహం : ఉగ్రవాదానికి సరైన సమాధానం చెప్పాల్సిందే

    February 17, 2019 / 04:13 AM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ  జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆ�

10TV Telugu News