Home » FINANCIAL
ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్పై అత్యాచార అభియోగం నమోదైంది.
డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆన్లైన్లో చాలా చోట్ల పాన్ కార్డు నెంబరు బహిర్గతం చేయాల్సి వస్తోంది. ఆన్లైన్లో మనం సమర్పించిన నెంబరును పొందడం సైబర్ నేరగాళ్లు దక్కించుకుని మోసాలకు తెరలేపుతున్నారు.
సర్వేలో యువత చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తి కరంగా మారాయి.
atm-withdrawal-charges : మీ అకౌంట్ (Bank Account)లో డబ్బులు లేకపోయినా..ఏటీఎం (ATM)కు వెళ్లి..డ్రా (drawal) చేసేందుకు ప్రయత్నించినా చార్జీలు (charges) తప్పవు. ఏటీఎం ట్రాన్సాక్షన్ (ATM transactions) ఫెయిలయిన సందర్భాల్లో పలు బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటీఎంలో డబ్బులు డ�
సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి. దీనిని మరింత విస్�
కరోనా ఎఫెక్ట్ : సినిమా పరిశ్రమకు చెందిన 25 వేల మందికి సల్మాన్ ఖాన్ సాయం..
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) కుంభకోణంలో ముంబై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ముంబై ప్రత్యేక కోర్టు ప్రకటించింది.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆ�