Home » financial crisis
అధికారులు అయితే జబర్దస్తీగా బల్దియాలో బిస్తర్ వేస్తుతున్నారు. హైదరాబాద్ సిటీలో ..పైగా GHMCలో ఉద్యోగం.. అన్నింటికీ మించి మినిస్టర్ కు ఉన్నంత రాజభోగాలు.
పాకిస్తాన్ లో సైన్యం ఇప్పటికే చాలా శక్తివంతంగా ఉందని చాలా మంది ఆందోళన మధ్య తాజా చర్యలు ఆహార భద్రత ప్రచారం నుంచి భారీ లాభాలను ఆర్జించగలినప్పటికీ, ఇది పాకిస్తాన్లోని కోట్లాది గ్రామీణ భూమిలేని పేదలకు నష్టం కలిగిస్తుందని అంటున్నారు.
సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ దేశానికి ప్రపంచ బ్యాంకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, అభివృద్ధి అనుకూలతకు ఆర్థికంగా తగినంత ప్రజా వనరులతో సహా అనేక ఆర్థిక కష్టాలను పాకిస్తాన్ ఎదుర్కొంటుందని �
సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ దేశంలో తాజాగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య పాకిస్థాన్ శుక్రవారం పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను మరోసారి పెంచింది.....
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా పాక్, తన మిత్ర దేశాల్ని కోరుతోంది.
కోవిడ్ టైమ్లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం ..కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడాలేదు...వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు.
అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయ
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ సతమతమవుతోంది. తెలంగాణకు రాబడి తగ్గటం, కొత్త అప్పులు పుట్టకపోవటంతో ఆర్థిక ఎమర్జన్సీ ఏర్పాడింది. ప్రస్తుతం ఉన్న అవసరాలు తీరటానికి కూడా సరిపడా డబ్బు ఖజానాలో లేకపోవటంతో తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై శివారులోని పొజిచలూరులో ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పద స్ధితిలో మరణించారు.
అఫ్గాన్ లో ఆకలి కేకలు. అంగట్లో ఆడపిల్లల్ని కన్నవారే అమ్మేస్తున్న దుస్థితికి దారి తీస్తోంది. పెళ్లి పేరుతో ఆడపిల్లల్ని కన్నవారే అమ్మేస్తున్నారు.