Home » financial crisis
ఏపీ అప్పుల పంచాయితీ
సికింద్రాబాద్ బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ సర్కార్ ఖజానాను నింపేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
తల్లితండ్రులను కోల్పోయినా కష్టపడి సంపాదించుకుంటూ.. సొంతిల్లు కట్టుకుని.. త్వరలో పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు అర్ధాంతరంగా తనువు చాలించిన విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది.
people steal ashes from womans pyre: మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన ప్రజల ఆర్థిక కష్టాలకు అద్దం పడుతుంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు..ఎంతటి పనైనా చేయిస్తాయని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఓ గర్భిణిని దహనం చేసిన తర్వాత ఆ బూడిదను దొంగిలించటానికి ప్రయత్నించిన నలుగు
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మరి కొన్ని రోజులు అంటే ఏప్రిల్ 30 వరకూ లాక్డౌన్ పొడిగించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 11న ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో నిర్ణయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా దేశం, రాష్ట్రం ఆర్థ�
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుపు చూపు ఎంతో మేలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిన..బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి ఉపసంహరించుకుంది. YES BANK నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే గుర్తించారు. ఈ బ్యాంకులో ఉన్న రూ. 600 కోట్ల డ�
హాంకాంగ్ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఆర్థిక
అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఒక వైద్యుడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడ్డారు. అమలాపురంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పెనుమత్స రామకృష్టంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. డాక్
1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్,ఆయన భార్య అనిత సోమవారం(మార్చి-25,2019)జెట్ ఎయిర్ వేస్ బోర్డు నుంచి తప్పుకున్నారు.ఆర్థిక నష్టాల కారణంగ�