Home » fireworks
ప్రజలకు మరింత సందడి కల్పించేందుకు...పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సంగీత కచేరీలు..ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో ట్యాంక్ బండ్ ప్రజలతో కిక్కిరిసిపోతోంది.
అమెరికాలో బర్త్ డే సెలబ్రేషన్స్ కు క్రాకర్స్ లేకుండా పోయాయట. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ తో సంవత్సరం పాటు పనులు లేకుండా పోయాయి. దీంతో క్రాకర్స్ తయారుచేసేవాళ్లే లేరు. ఇక క్రాకర్స్ ఎక్కడి నుంచి వస్తాయి.
Fireworks explosions in Tamil Nadu : తమిళనాడులో వరుసగా జరుగుతున్న బాణసంచా పేలుళ్లు కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కార్మికుల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పొట్టకూటి కోసం పనికెళ్తే.. వారి ప్రాణాలమీదకు వస్తోంది. ఈనెలలో జరిగిన రెండు ఘటనల్లో 29మంది
Dead Birds: వందల్లో పక్షులు న్యూఇయర్ ఈవెనింగ్ ప్రాణాలు పోగొట్టుకున్నాయి. జంతువుల హక్కు సంఘాలు ఈ ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పోరాడుతున్నాయి. రోమ్ మెయిన్ ట్రైన్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లోరికార్డు అయింది. డజన్ల కొద్దీ పక్షులు.. చె
New Zealand Rings in New Year : 2020 సంవత్సరానికి బై బై చెప్పారు. 2021 న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ఇంకా రాత్రి 12 గంటలే కాలేదు. అప్పుడే న్యూ ఇయర్ కు ఎలా వెల్ కమ్ చెబుతారు అనేగా మీ డౌట్. భారతదేశంలో కాదు. విదేశాల్లో. మనకంటే ముందుగానే…కొన్ని దేశాలు కొత్త ఏడాది
Cracker shops closed in Telangana : తెలంగాణ రాష్ట్రంలో క్రాకర్స్ దుకాణాలు మూతపడుతున్నాయి. బాణాసంచాపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశం ప్రకారం…అమ్మకాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు 2020, నవంబర�
Telangana Crackers Association : తెలంగాణ రాష్ట్రంలో క్రాకర్స్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ మండిపడుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ…సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. పండుగకు రెండు రోజుల ముందు నిషేధం వి�
Diwali fireworks ban : కరోనా వైరస్, కాలుష్యం నేపథ్యంలో దీపావళి నాడు ప్రజలు ఎవరు కూడా టపాసులు కాల్చొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగరోజు రాత్రి 7.39 గంటలకు ప్రభుత్వం లక్ష్మి పూజ నిర్వహిస్తోందని మంత్రులతో పాటు ప్రజలు క�
అస్సాంలోని స్కూల్స్, విద్యాసంస్థలను సోమవారం నుంచి రీఓపెన్ చేయనున్నారు. కొవిడ్-19గైడ్ లైన్స్ ఆధారంగా ఏడునెలల నుంచి మూసి ఉంచిన స్కూల్స్ మళ్లీ తెరుచుకోనున్నాయి. అయితే 6నుంచి 12వ తరగతి వరకూ మాత్రమే స్కూల్స్ వచ్చేందుకు ఓకే చెప్పింది విద్యాశాఖ. ఇది
పంజాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు.