Home » FIRST
చైనాలో మావో జెడాంగ్ అనంతరం అత్యంత బలమైన నేతగా ఎదిగిన జిన్పింగ్.. ముచ్చటగా మూడోసారి చైనా అధినేతగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇద్దరు మంత్రులకు ఈ మధ్యే ఉరిశిక్ష విధించారు. నలుగురు అధికార�
మాచు పిచ్చుకు కార్బన్ న్యూట్రల్ సర్టిఫికెట్ పొందింది. కార్బన్ న్యూట్రల్ సర్టిఫికెట్ అందుకున్న తొలి అంతర్జాతీయ పర్యాటక స్థలంగా గుర్తింపు మచ్చు పిచ్చు గుర్తింపు పొందింది.
పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. పాకిస్తాన్ దేశ అత్యున్నత పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తొలి హిందూ మహిళగా సనా రామ్చంద్ చరిత్ర.
పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు.పుట్టిన మొదటి గంటలోనే నవజాత శిశువులకు పాలు అందించాలనే ఉద్ధేశ్యంలో ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు ప్రారంభమైంది.
ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం..1954లో అమెరికాలోని బోస్టన్లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్కి కిడ్నీని దానం చేశారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న్ �
కరోనా లక్షణాలతో భయపడి పరీక్షలు చేయించుకని..రిపోర్టులో నెగెటివ్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.అలా పాజిటివ్ వచ్చి కోలుకున్నవారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో పలు ర
SpaceX : స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్ విషయంలో ముందడుగు వేశారు. 2021 చివరి నాటికి ఈ మిషన్ను ఆకాశంలోకి తీసుకెళ్లాలని డెడ్లైన్ పెట్టేసుకున్నారు. ఇందుకోసం వే
india first place covid vaccination : కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఆయా దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తినా..జోరుగా పంపిణీ జరుగుతోంది. భారతదేశంలో కొద్దిగ�
indian vaccine first : మొన్నటివరకు చైనాకు వంత పాడిన నేపాల్.. ప్రస్తుతం షాకుల మీద షాకులిస్తోంది. తాజాగా కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలోనూ చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్కు నో చెప్పింది. ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్లే తీసుకుంటామని డ్రాగన్ కంట�
Modi flags off India’s first-ever driverless metro train మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా పట్టాలెక్కింది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ లేని రైలును సోమవారం(డిసెంబర్-28,2020) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఢిల్లీ మెట్రోలో ప్రారం�