Home » first odi
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవి చూసింది. 31 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్ పై విజయం సాధించింది.
సిడ్నీ : ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీతో రాణించాడు. 93 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ వెంటనే ధోని ఔట్ అయ్యాడు. ఎల్బీ డబ్ల్యూగా వెన�
సిడ్నీ: తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా 289 రన్స్ చేయాలి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నస్టానికి 288 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్ హ్యాండ్స్కాంబ్ (61 �