Home » Fisherman of Tamil Nadu
భారత్-శ్రీలంక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని పాల్క్ బేలో అనుమానాస్పదగా సంచరిస్తున్న పడవపై భారత నావికా దళం సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు�