Home » five
జార్ఖండ్ ధన్బాద్లోని పురానా బజర్లోని ఓ హాస్పిటల్లో జరిగిన ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులతో సహా ఐదురుగు మృతి చెందారు.
ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న ఆఫర్లతో దూసుకెళ్తోంది. తాజాగా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు మరో కొత్త ఆఫర్ను ప్రకటించింది.
సెప్టెంబర్ 22. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ భారీ జంతువుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
Five States Assembly : ఐదు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. 2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమ�
కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు
శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి సాధించింది. ఏఈ సుందర్ మృతదేహంతోపాటు మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. మూడో ఫ్లోర్ లో ఏఈ సుందర్ మృతదేహాన్ని గుర్తించింది. సుందర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తున్నారు. మిగిలిన వారి కో�
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం (జులై 4, 2020)వ తేదీన మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు క�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�
తెలంగాణను కరోనా అనుమానాలు భయపెడుతున్నాయి. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఫీవర్ ఆస్పత్రిలో చేరారు.
ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వ్యాయామాలు చేసేందుకు కార్యచరణ రెడీ అవుతోంది. కేవలం పని ఒత్తిడిని తగ్గించేందుకు యోగా చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయ, యోగా నిపు