Home » Five Days
సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ పొడిగించింది. ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించడంతో మార్చి 22వ తేదీ వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. సిక్ లీవ్ తర్వాత హాస్టల్కు ఆలస్యంగా వచ్చిందని విద్యార్థినికి హౌస్ టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది. ఐదురోజులు హాస్టల్ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఆ వ�
3నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐద�
Madhya Pradesh 13 Year Old girl Raped : మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలోని అటవిలో 13 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా..అనాగరికంగా అత్యాచారానికి పాల్పడ్డారు తొమ్మిదిమంది మృగాళ్లు. ఐదురోజుల పాటు లెక్కలేనన్ని సార్లు అత్యాచారం కొనసాగించిన ఘోర ఘటన స్థానికంగా పెను సంచల
BJP top leaders campaign : గ్రేటర్ ఎన్నికల ప్రచారంపై బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టిపెట్టింది. ఐదురోజుల్లో గ్రేటర్లో అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. రేపు హైదరాబాద్లో స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 27న యోగి ఆదిత్యనాథ్ గ్రేటర్లో ప్రచారం నిర్వహిం�
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా లిక్కర్ షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే నోట్లోకి చుక్క పోక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నా�
చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్ లో ఉన్న బెంగాల్ యువకులను ఐసోలేషన్ కోసం ICDS కేంద్రానికి తరలించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు.
ఆదివాసీ తెగలవారికి ఇబ్బంది కలిగిస్తున్న అడవి ఒంటెలను ఆస్ట్రేలియా ప్రభుత్వం కాల్చి చంపింది. ఒక వైపు అడవి… కార్చిచ్చుతో దహనం అవుతుంటే మరో వైపు అధికారులు ఈ పశుమేధం చేపట్టారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్ మెన్ లు ఒంటెల తలపై తుపాకులు గురిపెట�