-
Home » five died
five died
5,450 Thunderstorm : అరగంటలో అల్లాడించిన 5,450 పిడుగులు .. వణికిపోయిన ఒడిశా వాసులు
ఒక్క పిడుగు పడితేనే దాని ధాటికి హడలిపోతాం. అటువంటిది కేవలం అరగంటలో పదుల సంఖ్యలో కాదు వందలు కూడా కాదు వేల సంఖ్యలో పిడుగులు పడ్డాయి ఒడిశా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో. అది పిడుగులు పడటం కాదు పిడుగుల వర్షం అనేలా అరగంట వ్యవధిలో ఏకంగా 5.450 పిడుగులు
Uttar Pradesh : టీ పొడి అనుకుని..పొలానికి పిచికారీ చేసే పొడితో టీ కాచిన మహిళ.. భర్త ,ఇద్దరు బిడ్డలతో సహా ఐదుగురు మృతి
మహిళ తనకు తెలియకుండా చేసిన పొరపాటుకు తన భర్త, ఇద్దరు బిడ్డలతో సహా ఐదుగురు ప్రాణాలు తీసింది. అందరికి టీ పెట్టి ఇద్దామని టీ కాచి ఇచ్చింది. కానీ టీపొడి అనుకుని పంటపొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహార పౌడర్ తో టీ కాచి ఇచ్చింది. ఆ టీ తాగిన తన భర్త,ఇద్ద
Boiler explodes: బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి
బీహార్లోని ముజఫర్పూర్లో ఆదివారం ఉదయం బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
Prakasam : పెళ్లి సంబంధం కుదుర్చుకుని వస్తున్నారు…అంతలోనే
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకుని ఎంతో హ్యాపీగా వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం కబలించివేసింది.