Home » five died
ఒక్క పిడుగు పడితేనే దాని ధాటికి హడలిపోతాం. అటువంటిది కేవలం అరగంటలో పదుల సంఖ్యలో కాదు వందలు కూడా కాదు వేల సంఖ్యలో పిడుగులు పడ్డాయి ఒడిశా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో. అది పిడుగులు పడటం కాదు పిడుగుల వర్షం అనేలా అరగంట వ్యవధిలో ఏకంగా 5.450 పిడుగులు
మహిళ తనకు తెలియకుండా చేసిన పొరపాటుకు తన భర్త, ఇద్దరు బిడ్డలతో సహా ఐదుగురు ప్రాణాలు తీసింది. అందరికి టీ పెట్టి ఇద్దామని టీ కాచి ఇచ్చింది. కానీ టీపొడి అనుకుని పంటపొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహార పౌడర్ తో టీ కాచి ఇచ్చింది. ఆ టీ తాగిన తన భర్త,ఇద్ద
బీహార్లోని ముజఫర్పూర్లో ఆదివారం ఉదయం బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం కుదుర్చుకుని ఎంతో హ్యాపీగా వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం కబలించివేసింది.