-
Home » Five killed
Five killed
Building Collapsed : మహారాష్ట్రలో భవనం కుప్పకూలి ఐదుగురు మృతి
April 30, 2023 / 06:21 PM ISTనేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
America Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు మృతి, మరో ఆరుగురికి గాయాలు
April 10, 2023 / 10:06 PM ISTకాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు కలిగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని హతమార్చారు.
Jharkhand : జార్ఖండ్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం .. డాక్టర్ దంపతులతో సహా ఐదుగురు మృతి
January 28, 2023 / 10:37 AM ISTజార్ఖండ్ ధన్బాద్లోని పురానా బజర్లోని ఓ హాస్పిటల్లో జరిగిన ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులతో సహా ఐదురుగు మృతి చెందారు.
Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు… ఐదుగురు మృతి
June 21, 2022 / 04:22 PM ISTఉత్తరాఖండ్లోని రామ్నగర్కు చెందిన ఒక కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు జరిపేందుకు కారులో బయలుదేరింది. మంగళవారం ఉదయం కారు అహ్లాద్పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది.
Attack in Israel : ఇజ్రాయిల్లో దుండగుడు కాల్పులు..ఐదుగురు మృతి
March 30, 2022 / 11:37 AM ISTఇజ్రాయిల్లో దుండగుడు కాల్పులు జరుపగా ఐదుగురు మృతి చెందారు.
East Godavari : కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి
February 2, 2022 / 03:55 PM ISTజిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈరోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు జీలుగు కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే వారికి వికారంగా ఉండి, కడుపులో నొప్పి మొదలైంది.
Five Killed : గుజరాత్ లో విషాదం.. రసాయనాలు లీకై ఐదుగురు మృతి
January 6, 2022 / 07:24 AM ISTసూరత్ లో ట్యాంకర్ నుంచి రసాయనాలు లీక్ కావడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
Plane Crash At Juba Airport : కుప్పకూలిన విమానం..ఐదుగురు మృతి
November 2, 2021 / 09:06 PM ISTదక్షిణ సుడాన్ లో కార్గో విమానం కూలిపోయింది. మంగళవారం ఉదయం జుబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మబాన్ కి బయలుదేరిన
పండుగ పూట విషాదం, మట్టిమిద్దె కూలి ఐదుగురు మృతి
October 25, 2020 / 07:12 AM ISTroof collapsed in wanaparthy Five Killed : పండుగ పూట వనపర్తి జిల్లా గోపాల్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం అర్థరాత్రి మట్టిమిద్దె కూలి ఐదుగురు చనిపోయారు.…
ప్రాణాలు తీసిన అతివేగం : కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి
January 4, 2020 / 03:57 AM ISTశ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా…