-
Home » Five killed
Five killed
Building Collapsed : మహారాష్ట్రలో భవనం కుప్పకూలి ఐదుగురు మృతి
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
America Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు మృతి, మరో ఆరుగురికి గాయాలు
కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు కలిగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని హతమార్చారు.
Jharkhand : జార్ఖండ్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం .. డాక్టర్ దంపతులతో సహా ఐదుగురు మృతి
జార్ఖండ్ ధన్బాద్లోని పురానా బజర్లోని ఓ హాస్పిటల్లో జరిగిన ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులతో సహా ఐదురుగు మృతి చెందారు.
Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు… ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లోని రామ్నగర్కు చెందిన ఒక కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు జరిపేందుకు కారులో బయలుదేరింది. మంగళవారం ఉదయం కారు అహ్లాద్పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది.
Attack in Israel : ఇజ్రాయిల్లో దుండగుడు కాల్పులు..ఐదుగురు మృతి
ఇజ్రాయిల్లో దుండగుడు కాల్పులు జరుపగా ఐదుగురు మృతి చెందారు.
East Godavari : కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి
జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈరోజు ఉదయం ఐదుగురు వ్యక్తులు జీలుగు కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే వారికి వికారంగా ఉండి, కడుపులో నొప్పి మొదలైంది.
Five Killed : గుజరాత్ లో విషాదం.. రసాయనాలు లీకై ఐదుగురు మృతి
సూరత్ లో ట్యాంకర్ నుంచి రసాయనాలు లీక్ కావడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
Plane Crash At Juba Airport : కుప్పకూలిన విమానం..ఐదుగురు మృతి
దక్షిణ సుడాన్ లో కార్గో విమానం కూలిపోయింది. మంగళవారం ఉదయం జుబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మబాన్ కి బయలుదేరిన
పండుగ పూట విషాదం, మట్టిమిద్దె కూలి ఐదుగురు మృతి
roof collapsed in wanaparthy Five Killed : పండుగ పూట వనపర్తి జిల్లా గోపాల్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం అర్థరాత్రి మట్టిమిద్దె కూలి ఐదుగురు చనిపోయారు. గోపాల్పేట మండలంలోని బుద్ధారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ్మ �
ప్రాణాలు తీసిన అతివేగం : కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురు మృతి
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘట�