ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వ్యాపారి ఖాతా నుంచి సైబర్ నేరస్తులు రూ. 9.5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
బోయింగ్ 777 విమానం..360 సీట్లు ఉన్నాయి..ముంబై నుంచి దుబాయ్ కి వెళుతోంది. విమానం ఎక్కాడు. విమానంలో ఉన్న సీట్లలో ఎవరూ లేరు. అతనికి ఆశ్చర్యం వేసింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేద�