Home » Flipkart
ఫిన్నీష్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ నోకియా నుంచి కొత్త స్మార్ట్ టీవీ రాబోతోంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో Nokia Smart TVని భారత మార్కెట్లలో ప్రవేశ పెట్టనుంది. గతవారమే ఫ్లిప్ కార్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. నోకియా స్మార్ట్ టీవీ
ఈ కామర్స్ కంపెనీలు అందించే సర్వీసులపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తునా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా ఈ-కామర్స్ కంపెనీలపై భారీగా ఫిర్యాదులు నమోదైనట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డ
వచ్చే ఏడాది నుంచి కొత్త ఈ-కామర్స్ పాలసీ రాబోతోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలపై కూడా కసరత్తు జరుగుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం .. ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు ఇండియాలోని వ్యాపారానికి సంబంధించి మరోసారి మార్గదర్శకాలను సూచిస్
లెనొవో కంపెనీకి చెందిన మోటరోలా బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది. అదే.. Moto G8 Plus స్మార్ట్ ఫోన్. ఈ కొత్త ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 29 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మిడ్ సిగ్మంట్ కింద కంపెనీ ఆఫర్ చ
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఫుడ్ రిటైల్ పై దృష్టి సారించింది. కొత్త స్థానిక సంస్థ ఫ్లిప్కార్ట్ ఫార్మర్మార్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి A కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లలోకి వచ్చింది. అదే.. Redmi 8A సిరీస్. రెడ్ మి 7Aతో సక్సెస్ సాధించిన రెడ్ మి కంపెనీ 8A సిరీస్ ను మార్కెట్లోకి దించింది. గతవారమే లాంచ్ అయిన ఈ స�
ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. ఈ కామర్స్ వెబ్ సైట్లలో మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు అన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సెప్టెంబర్ 29 నుంచి బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫెస
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ బ్రాండ్ నోకియా నుంచి ఇండియన్ మార్కెట్లలో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది.
ఫెస్టివల్ సీజన్ మొదలైంది. మొబైల్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్ సైట్లు వరుసగా పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లపై తక్కువ ధరకే డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.
అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ రిలీజ్ కానున్నాయి.