Home » flyover
దిశ ఘటన జరిగిన కొద్ది రోజులకే హైదరాబాద్లో మరో ఘోరం జరిగింది. తంగడపల్లి పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఆ మహిళను హత్య చేసినట్లు సైబరాబాద్ ప�
విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేలా వారి దశాబ్దాల కల నెరవేరేలా విజయవాడ నగరంలో వచ్చిన బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పై నేటి(03 ఫిబ్రవరి 2020) నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అ
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ఫ్లైఓవర్ డిజైనే కారణమని విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం కమిటీని నియమించింది. దీనిపై విచారణ చేపట్టిన నిపుణుల కమిట�
హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజులపాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశ�
గచ్చిబౌలి బయో వర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి ఓ కారు కింద పడింది. కారులో ఉన్న ముగ్గురికి, కింద ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఫ్లై ఓవర్ కింద వేచి ఉన్న మహిళపై కారు పడడంతో ఆమె అక్కడికక్కడనే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుక�
జీహెచ్ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లో మరొకటి అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. 45మంది ప్రయాణికులతో రైసన్ నుంచి ఛత్రపూర్ వెళ్తున్న బస్సు ఇవాళ(అక్టోబర్-3,2019) తెల్లవారుజామున ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్ పై నుంచి అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగ