Home » FOOD PRICES
దేశంలో ఆహారం సంక్షోభం తీవ్రంగా ఉంది..కాబట్టి ప్రజలు ఒక్కపూటే తక్కువగా తిని దేశం కోసం త్యాగం చేయండీ అంటూ పిలుపునిచ్చారు పాకిస్థాన్ మంత్రి.
పెరిగిన ఆహార ధరలు,ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రిైటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం(జనవరి-13,2020)కేంద్రగణాంకాల శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ(CPI)డేటా ప్రకారం డిసెంబర్ 2019లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.35శాతం పె