Home » Food
జ్వరం వచ్చిన సమయంలో మాంసాహారం తింటే లివర్ పనితీరు మందగిస్తుంది. ఆసమయంలో మాంసాహారం తినటం వల్ల పచ్చకామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
పొటాషియం అధికమోతాదులో లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఉప్పు నిండిన ఆహారం తిన్నాక మీ రక్తపోటు స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
నిమ్మలోని విటమిన్ సి చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించటంలో సహాయపడుతుంది. నిమ్మకు కొబ్బరి నీరు తోడవ్వటంతో చర్మంలో మెరుపు సంతరించుకుంటుంది.
మైక్రో గ్రీన్స్ కు మంచి ప్రజాదరణ లభిస్తుంది. ఇప్పటికే సెలబ్రెటీలు మైక్రో గ్రీన్స్ ను ఆహారంగా తీసుకుంటుండటంతో అదే ట్రెండ్ ను ప్రస్తుతం సాధారణ ప్రజానికం ఫాలో అవుతున్నారు.
రుతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో కూడా నల్ల ద్రాక్ష సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో అధిక పొటాషియం స్థాయి రక్తం నుంచి సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది.
వాస్తవానికి నిద్ర పట్టటం కోసం మద్యం సేవించటాన్ని అలవాటుగా మార్చుకున్న వారికి నిద్రా సమయాన్ని తగ్గించటమే కాకుండా, చివరకు అది నిద్రలేమికి దారితీస్తుంది.
జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. కానీ తరచుగా తీసుకోవడం వల్ల కొవ్వు, ఊబకాయం మరియు అధిక స్థాయి వాపు మరియు బలహీనమైన రక్తంలో చక్కెర నియంత్రణకు దారితీస్తుంది.
బ్లడ్ షుగర్ను బ్యాలెన్స్ చేస్తోంది. ఉల్లిపాయ రసాన్ని తీసుకునేవారు సులభంగా బ్లడ్ షుగర్ను తగ్గించుకోవచ్చు. శీతాకాలంలో జలుబు సమస్య తరచుగా వేధిస్తుంటుంది.
అధిక బరువు , ఊబకాయం, బానపొట్ట శరీరంలో అధిక వేడి వంటి సమస్యలకు బూడిద గుమ్మడి రసాన్ని తాగాలి. దీర్ఘకాలికి మలబద్ధకం , అధిక అసిడిటి, కిడ్నీలలో రాళ్ళు, పొట్టనొప్పి, స్త్రీలకు రుతుక్రమం
ఉమ్మెత్తాకులు వేడిచేసి మందంగా వేసి కట్టినా కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అదే విధంగా వావిలాకులు, చింతచెట్టు ఆకులను కొంచెం వేడి చేసి కట్టినా ఫలితం ఉంటుంది.