Home » Food
శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకొంటుంటే వివిధ దోషాలు తగ్గి శరీరంలో రక్తం పెరుగుతుంది. బాగా ఎండిన దాల్చిన చెక్కని మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచుకోండి.
శరీరానికి చల్లదనాన్ని కలిగించటంలో దోహదపడతాయి. రోజువారి ఆహారంలో కొద్దిపాటి పుదీనా ఆకులను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
జీడిపప్పు తినడం వల్ల రక్తాభివృద్ధి చెందుతుంది మరియు ఎనిమియా జబ్బును అరికడుతుంది. నరాల వీక్నీస్ కూడా తగ్గుతుంది. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా వుంచగల శక్తినిచ్చే కొవ్వులు ఉంటాయి.
యోగా తర్వాత మన శరీరానికి అధిక కేలరీలు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే అధిక కేలరీలు కలిగిన పన్నీర్ తీసుకోవడం ఉత్తమం.
పన్నీర్ పాలనుంచి తయారు అవుతుంది కనుక అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్లతో పాటు అధిక మొత్తంలో కొవ్వులు కూడా ఉంటాయి.
రక్తం గడ్డకట్టకుండా నివారించటంలో వెల్లుల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. వెల్లల్లిని పచ్చిగా లేదంటే కూరల్లోనో భాగం చేసుకుని తినటం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ముఖ్యంగా కాళ్లలోని సిరల్లో రక్తం గడ్టకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అది ఊపిరితిత్తుల వరకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీని కారణంగా పల్మనరీ ఎంబాలిజం ప్రమాదముందని వెల్లడించారు.
అజొల్లవిత్తన ముడి సరుకును, కిందపరచుకుని ఉన్న అజొల్ల పాదు పైనున్న మట్టిని, నీటిని సున్నితంగా కదిలించిన తర్వాత చల్లాలి.
జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే ఎసిడిటీ సమస్యని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎసిడిటీ సమస్య ఎక్కువ కాలం వెంటాడుతుంది.
క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులను నివారించటంలో గోంగూర సహాయపడుతుంది. గోంగూరలో ఉండే ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి.