Home » Food
సరదాగా మొదలు పెట్టిన పనులు కొన్ని సమయాల్లో జీవితాలను మలుపు తిప్పుతాయి. ఆ సరదా పనులే ఫ్యూచర్ లో జీవనాధారం కావొచ్చు. కష్టకాలంలో ఆదుకోవచ్చు. కరోనా సంక్షోభం వేళ.. అలాంటి సరదా పనే ఇప్పుడు ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. కోవిడ్ టిఫిన్స్...
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెట్టిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కోవిడ్ నివారణకు ఆయా సంస్థలు తీసుకోవాల్సి చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం ఓవై�
కల్తీ.. కల్తీ.. బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. అధికారులు చేస్తున్న దాడుల్లో.. ఒక్కొక్కటిగా కల్తీ కేటుగాళ్ల అక్రమాలు బయటపడుతున్నాయి.
new twist in bpharmacy student suicide case: కిడ్నాప్, రేప్ డ్రామా ఆడి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని… ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనమైంది. షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పార
Obesity Appetite drug semaglutide: ఒబెసిటీ(ఊబకాయం). ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువుతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయినా వెయిట్ అదుపులోకి రావడం లేద�
Parliament Canteen Sheds Subsidy : దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్ లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వార్షిక బడ్జెట్ ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. లోక్ సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూ�
Butter Chai In Agra : పొద్దు పొద్దునే టీ, కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. ఛాయ్ తాగితే ఏ పని చేయలేం..అంటుంటారు కొందరు. గరం గరం ఛాయ్ నోట్లో పడితే..గాని..ఒంట్లో శక్తి రాదంటారు మరికొందరు. అనేక రకాలుగా ఛాయ్ తయారు చేస్తుంటారు. అల్లం టీ, మసాలా టీ, లెమన్ టీ..ఇలా కొన్ని రకా
Ministers Share Farmers’ Langar Food, Delivered In Van నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(డిసెంబర్-30,2020)ఆరోసారి ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 40 సంఘాల రైతు నేతలతో కేంద్రం జరుపుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేయగా… చట్టాలను రద్దు చేస�
mentally ill person kills daughter and milkman : ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. కిచెన్లో తినటానికి ఏమీ దొరకలేదన్న కోపంతో ఓ మానసిక రోగి.. కన్న కూతురు, పాల మనిషిని కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన జనూన్పూర్లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనూన్పూర్, బడీ
లాక్డౌన్లో సెలబ్రిటీలు కొత్త హాబీని ఎంచుకున్నారు. మొక్కల పెంపకం అనేది పాపులర్ అయిపోయింది. టెర్రస్ మీద విత్తనాలు వేసి మొక్కలు పెంపకాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు వెజిటేరియన్ మీల్స్ కోసం.. వారే కాయగూరలు పండించుకుంటున్నారు. పైగా ఈ తంతు మొత్తాన్�