for one year

    బాలికపై ఏడాది నుంచి ముగ్గురు సామూహిక అత్యాచారం

    July 6, 2020 / 12:55 PM IST

    విశాఖపట్నం జిల్లాలో కామాంధుల అఘాయిత్యానికి మరో పసిమొగ్గ జీవితం బలైపోయింది. యలమంచిలి మండలం కొత్తల్లిలో ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. గత సంవత్సర కాలం నుంచి జరుగుతున్న ఈ దారుణానికి 15ఏళ్ల బాలిక నరక యాతన అనుభవించ

10TV Telugu News