Home » Forbes
ప్రపంచవ్యాప్తంగా యువ ప్రతిభావంతులకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ‘30 అండర్ 30 ఆసియా’ జాబితా 9వ ఎడిషన్ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో 300 మంది యువ పారిశ్రామికవేత్తలను గుర్తించగా అందరూ 30 ఏళ్లలోపు వారే ఉన్నారు.
అప్పట్లో నష్టాల్లో నడిచిన ఈ సంస్థను లలిత్ ఖైతాన్ క్రమంగా లాభాల బాట పట్టించారు. రాడికో ఖైతాన్ చైర్మన్గా లలిత్ ఖైతాన్ బాధ్యతలు స్వీకరించాక..
ఈ జాబితాలో నిర్మలకు 36వ శక్తివంతమైన మహిళగా చోటు దక్కింది. ఆమె తొలిసారి 2019లో ఫోర్బ్స్ అంత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. ఆ యేడాది 34వ ర్యాంకు దక్కింది. ఇక అనంతరం ఏడాది 2020లో 41వ స్థానం, అనంతరం 2021వ ఏడాది 37వ స్థానాలు వచ్చాయి. ఇక ఈసారి కూ
2022కు సంబంధించి ప్రపంచ సంపన్న మహిళల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో జిందాల్ గ్రూప్ సంస్థల ఛైర్పర్సన్గా ఉన్న సావిత్రి జిందాల్ ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది.
ప్రముఖ సంస్థ ‘ఫోర్బ్స్’ ప్రకటించిన ఆసియా శక్తివంతమైన మహిళల జాబితా-2022లో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. ఘాజల్ అలాగ్, సోమా మోండల్, నమితా థాపర్ అనే వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
చైనా నుంచి అప్పులు తీసుకున్న దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ వంటి దేశాలు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి.
గతంలో టాప్ పొజిషన్కు కూడా చేరుకున్న వారెన్ బఫెట్, ఇప్పటివరకు ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా గౌతమ్ అదానీ ఆయన స్థానాన్ని ఆక్రమించాడు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ బాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారతీయ వ్యాపారవేత్తలు కిరణ్ మంజుదార్ షా, రోషిణి నాడార్
ఒక ఆలోచన ఎంతో మంది జీవితాల్ని మార్చేస్తుంది. అలా సామాజిక వ్యాపార విజయంతో ‘అండర్ 30 పవర్ఫుల్ విమన్’గా ఫోర్బ్స్ జాబితాలోనూ చేరిన అజైతా షా ప్రస్థానం ఆదర్శంగా నిలుస్తోంది.
కన్నడ సోయగం రష్మిక ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటింగ్ హీరోయిన్. ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా వరుస సినిమాలు చేస్తున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా..