Home » Foreign Minister
గతేడాది నవంబర్లో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు విందులో కలుసుకున్న తాజాగా ఆసక్తిగా మారింది. ఆ సందర్భంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది
జూన్ 25న సందర్శించిన రష్యన్, శ్రీలంక, వియత్నాం అధికారులతో క్విన్ గ్యాంగ్ సమావేశమయ్యారు. అదే ఆయన బహిరంగంగా కనిపించడం. అయితే క్విన్ గ్యాంగ్ను చంపేశారా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాట్లాడుతూ.. ఎవరూ అకస్మాత్తుగా, అనవసరంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోరని, మనకు పాక్తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, భారత్ సహాయంలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. దీన్ని అందించడానికి మన పొరుగు దేశం ఒక మ�
సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఆధారంగానే భారత్-చైనా మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.
టీమిండియా క్రికెట్ స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ను మెల్బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియా లీడర్ మరీస్ పైనెకు బహుకరించారు.
ఆఫ్గనిస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లు ఇప్పుడు చైనా చెంతకు చేరారు.
భారత్-చైనా విదేశాంగశాఖ మంత్రులు బుధవారం భేటీ అయ్యారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. 9/11 ఉగ్రదాడులకు, 2001 అమెరికా దాడులకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడంటూ సంబోధించారు. పాక్ పార్లమెంట్, నేషనల్ అసెంబ్లీ వేదికగా 2020లో అన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)భారతదేశానిదే అని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్పై ప్రజలు ఏమి చెబుతారనే దాని గురించి ఆందోళన చెందాల్సిన” అవసరం లేదన్న�
పాకిస్తాన్ పై మరోసారి దాడి చేయాలని భారత్ ఫ్లాన్ చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ అన్నారు.నమ్మకమైన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈమేరకు తమ ప్రభుత్వానికి సమాచారమందిందని ఆయన తెలిపారు. ఆదివారం(ఏప్రిల్-7,2019)ముల్తాన్ లో మీడియా స�