Home » Foreign Minister Jaishankar
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాట్లాడుతూ.. ఎవరూ అకస్మాత్తుగా, అనవసరంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోరని, మనకు పాక్తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, భారత్ సహాయంలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. దీన్ని అందించడానికి మన పొరుగు దేశం ఒక మ�
ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్లో పర్యటించారు. ఆ సమయంలో ఆమె పాకిస్థాన్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు .. అవి కేవలం పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు.. చివరికి అవి వారిని కూడా కాటే�
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ - సంస్కరణలపై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి జైశంకర్ పాకిస్థాన్ కు ధీటైన సమాధానం ఇచ్చాడు. ఆల్ �
యుక్రెయిన్లో ఉంటున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రిని లేఖలో కోరారు జగన్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.