Home » forest lands
సరస్వతి పవర్ భూముల అంశంపై రెవెన్యూ, పీసీబీ, అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో..
పోడు భూములపై హక్కులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించాక.. అటవీ భూముల్లో ఆక్రమణలు మరింత పెరిగిపోయాయి. అటవీ భూముల ఆక్రమణలపై హక్కులు కల్పించే క్రమంలో.. గిరిజన సంక్షేమ శాఖ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కింది స్థాయిలో.. పెద్ద ఎత్తున కసరత్తు చేస�
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలోని పోడు భూముల సాగు కోసం దుక్కి దున్నారు ఆదివాసీలు. దుక్కి దున్నుతున్నట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్ ఆదివాసీ రైతులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం
హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అను�