Form 7

    ఓటర్ల లిస్టు రెడీ : ఏపీలో తొలగించిన ఓట్లు 1 లక్ష 41 వేల 822 

    March 23, 2019 / 03:42 AM IST

    అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా  ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 9లక్షల 40 వేలకు పైగా ఫారం 7 అప్లిక�

    ఇక 24 గంటలే : ఆ తర్వాత బాధ పడినా ప్రయోజనం లేదు

    March 14, 2019 / 12:03 PM IST

    అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో మార్చి 11న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతా

    బ్రేకింగ్ : జగన్ ఓటు తొలగించాలని దరఖాస్తు

    March 12, 2019 / 03:43 PM IST

    ఏపీలో ఓట్ల అక్రమ తొలగింపు వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓటర్లకు తెలియకుండానే ఓటు తొలగించాలని ఆన్ లైన్ లో ఫామ్ 7 అప్లికేషన్లు లక్షల సంఖ్యలో

    ఓట్లను తీయలేము: ఫామ్-7‌ లక్షల్లో వచ్చాయ్

    March 11, 2019 / 02:31 AM IST

    ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో దేశంలో పార్టీల మధ్య హీట్ మొదలైంది. పార్టీల నేతలు ఎవరికి వారు ఎజెండాలను ప్రిపేర్ చేసుకుంటూ సమరరంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9,27,542 ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయని  ఏపీ ప్రధాన ఎన్న�

    పవర్ & పాలిటిక్స్ : ఏపీలో కాక పుట్టిస్తున్న రాజకీయాలు

    March 7, 2019 / 12:51 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఓట్ల తొలగింపు, ఫాం7లు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారనే విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మార్చి 07వ తేదీ గుర�

    8లక్షల ఓట్లు తొలగించాలని అప్లికేషన్లు : ఇది వైసీపీ పనే అన్న మంత్రి కాల్వ

    March 6, 2019 / 07:23 AM IST

    అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని

    నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

    March 6, 2019 / 05:24 AM IST

    ఓటర్ల డిలీషన్(ఫామ్-7) అప్లికేషన్ల వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలిగిపోతున్నాయి. సామాన్య ప్రజలకే కాదు.. రాజకీయ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి చేదు అనుభం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ఫామ్-7 దరఖాస్తు

    వెంటనే పట్టుకోండి : ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్

    March 3, 2019 / 02:44 PM IST

    ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది జిల్లా

10TV Telugu News