formation

    త్వరలో BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ – సీఎం జగన్

    July 20, 2020 / 01:57 PM IST

    ఈ నెలాఖరు కల్లా BC కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా ? లేదా ? అన్న విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని, అందరికీ పథకాలు అందేలా చ�

    ఒంగోలులో కరోనా లక్షణాలు : ఏపీలో రెండో పాజిటివ్ కేసు!..హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు

    March 19, 2020 / 03:21 AM IST

    ఏపీలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తాజాగా ప్రకాశం జిల్లాల్లోని ఒంగోలులో ఓ యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఏపీలో రెండో కరో

    సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లు : శాసనమండలిలో సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు బ్రేక్‌!

    February 11, 2020 / 01:08 AM IST

    ఏపీ శాసనమండలిలో సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని శాసన మండలి కార్యాలయం స్పష్టం చేసింది.

    తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో మోడీ సంచలన వ్యాఖ్యలు

    February 6, 2020 / 04:07 PM IST

    తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారని మోడీ అన్నారు.

    ఏపీలో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు

    December 31, 2019 / 02:53 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది.

    మహా థ్రిల్లర్ : బలపరీక్షపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

    November 25, 2019 / 06:37 AM IST

    మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఫడ్నవిస్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. బలపరీక్షపై తుది తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం(నవంబర్

    శివసేనకు పవార్ పంచ్ : ప్రతిపక్షంలో ఉంటాం..ప్రజల తీర్పు గౌరవిస్తాం

    November 6, 2019 / 07:45 AM IST

    మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తనీయకుండా శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇవాళ శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ తో సమావేశం అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రాజ్యసభ సెషన్ గురి

    మహా పాలిటిక్స్ : సోనియాతో భేటీ తర్వాత పవార్ ఏమన్నారంటే

    November 4, 2019 / 02:38 PM IST

    మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఇవాళ(నవంబర్-4,2019)ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని సోనియాకు వివరించానని.,అయితే ప్రభు�

    ఏదీ ప్రజా దర్బార్ ?

    September 20, 2019 / 01:16 AM IST

    సంక్షేమ పథకాల అమలులో తండ్రి బాటలో నడుస్తున్నారు ఏపీ సీఎం జగన్. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాజశేఖర రెడ్డి మార్గంలో పయనించాలని భావించారు. జనం సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రజాదర్బార్ నిర్వహించాలని భావి

    లోక్ పాల్ ఎప్పుడు? : అన్నా హజారే దీక్ష ప్రారంభం

    January 30, 2019 / 06:56 AM IST

    లోక్ పాక్ చట్టంపై మరోసారి కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రెడీ అయ్యారు.  మహారాష్ట్ర లోని రాలేగావ్ సిద్ధిలోని తన నివాసంలో మంగళవారం(జనవరి 30, 2019) నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రాల్లో లోకాయుక్త, క

10TV Telugu News