Home » FORMER PRIME MINISTER
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించింది. 1963 లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాకీర్ హుస్సేన్కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు పీవీకి ఈ పురస్కారం దక్కడం విశేషం.
పాకిస్థాన్లోని పంజాబ్లోని సర్గోధా నగరంలో 1970లో కషానా వెల్ఫేర్ హౌస్ స్థాపించబడిందని, ఇక్కడ గుర్తింపు వివరాలు ఏమీ ఇవ్వకుండా అనాథ, పేద బాలికలను ఉంచారట. దశాబ్దాలుగా అక్కడ బాలికలపై కిరాతక చర్యలు జరుగుతున్నాయని అఫాషా లతీఫ్ పేర్కొన్నారు
అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఈ పెరేడ్ను నిర్వహించారు
జేడీఎస్ పార్టీ అధినేత,మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడకు కరోనా పాజటివ్గా తేలింది.
ఇవాళ(నవంబర్-14,2019)బాలల దినోత్సవం. ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ న�