Home » Former Telangana minister
గతంలోనూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 14న ఈటల బీజేపీ చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నారు.
నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు నేతలను ఈటల కలిశారు.