-
Home » Formers
Formers
CM KCR : తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్న్యూస్
August 15, 2023 / 02:14 PM ISTతెలంగాణ రైతులకు సర్కార్ గుడ్న్యూస్
Duvvada Srinivas : R5జోన్పై డిబేట్లో దువ్వాడ శ్రీనివాస్ హాట్ కామెంట్స్
August 4, 2023 / 01:58 PM ISTR5జోన్పై డిబేట్లో దువ్వాడ శ్రీనివాస్ హాట్ కామెంట్స్
తెలంగాణ కేబినెట్ సమావేశం, సన్నాల బోనస్ చెల్లింపుకు అడ్డంకులు
November 14, 2020 / 06:33 AM ISTtelangana cabinet meeting : కేంద్ర ప్రభుత్వ నిబంధనలు…. సన్నాల బోనస్ చెల్లింపుకు అడ్డంకిగా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఎంవోయూ… బోనస్ ఇవ్వడానికి అడ్డుగా మారినట్టు కేబినెట్ అభిప్రాయపడింది. పలు…
మహిళలపై పోలీసుల దురుసు ప్రవర్తన… రేపు రాజధాని గ్రామాల్లో బంద్ కు పిలుపు
January 3, 2020 / 10:47 AM ISTరేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.
గవర్నర్ ను కలిసిన రాజధాని రైతులు
December 26, 2019 / 03:00 PM ISTఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్…
3 రాజధానులకు వ్యతిరేకం : రైతులతో కలిసి పోరాడతాం-కన్నా లక్ష్మీనారాయణ
December 21, 2019 / 12:35 PM ISTఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర…
రాజధాని గ్రామాల్లో డిసెంబర్19, గురువారం బంద్
December 18, 2019 / 02:43 PM ISTఏపీ రాజధానిపై సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో మిశ్రమ అభిప్రాయాలు వెలువడ్డాయి. టీడీపీ. జనసేన పార్టీలు తీవ్ర స్ధాయిలో మండి పడ్డాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో వారు…
ఎంత డిమాండ్ : బొప్పాయి రైతులపై దళారుల దాడి
September 24, 2019 / 05:40 AM ISTహైదరాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ లో రైతులపై దళారులు దాడి చేశారు. డెంగీ ఫీవర్ తో సిటీలో బొప్పాయి విక్రయాలు పెరిగాయి. రైతులు పెద్ద ఎత్తున బొప్పాయ పండ్లను మార్కెట్ కు తీసుకొచ్చారు.…
రైతులకు శుభవార్త : నెలాఖరులోగా రైతు రుణమాఫీ మార్గదర్శకాలు
May 13, 2019 / 05:47 AM ISTరైతు రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రైతు అప్పులు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ఫిబ్రవరి…
రైతుల ఆవేదన : లంచాలు ఇవ్వాలంటున్న అధికారులు
April 19, 2019 / 09:13 AM ISTతెలంగాణ రాష్ట్రం అవినీతి రహితంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాల సంఘాలు, గ్రామ పంచాయితీల్లో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని..కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే…