Home » Formers
మొత్తంగా 200 మంది ఓ పోలింగ్ బూత్ లో ఉండటానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది.
నిజామాబాద్ : ఇంకా ఎన్నికలే కాలేదు.. అప్పుడే పార్టీలకు ఝలక్ తగిలింది. అటు ఎలక్షన్ కమిషన్కు కూడా షాక్ కొట్టింది. కారణం నిజామాబాద్ లోక్సభలో దాఖలైన నామినేషన్లు. అవును.. ఏకంగా 245 నామినేషన్లు దాఖలు కావడంతో.. పోలింగ్ ఎలా నిర్వహించాలా అని అధికారులు కు
ఇంకా భూమి మీద నూకలు మిగిలినట్లున్నాయి ఆ నలుగురు వ్యక్తులకు. ఓ కారు వ్యవసాయ బావి అంచుల వరకు వెళ్లి ఆగింది. అదే కారు బావిలో పడి ఉంటే.. ఎంత ఘోరం జరిగేది. భయం కలిగించే ఈ యాక్సిడెంట్జ జగిత్యాల జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూ�
హైదరాబాద్ : రాష్ట్రంలో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు తెలంగాణ బ్రాండ్ సృష్టించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే మామిడి పండ్లను తెలంగాణ బ్రాండ్ పేరుతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్న