Home » founder
కెనరా బ్యాంక్ను మోసం చేసిన కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు....
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడైన కేబీ.హెడ్గేవార్ స్పీచ్ను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) అనే విద్యార్థి సంఘం వ్యతిరేకత వ్యక్తం చేస
మా కంపెనీలో ఉద్యోగులు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అని బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ప్రకటించింది.
‘వాషింగ్ పౌడర్ నిర్మా..వాషింగ్ పౌడర్ నిర్మా..పాలలోను తెలుపు నిర్మాతో వచ్చింది..రంగుల బట్టలే తళతళగా మెరిసాయి’..అనే యాడ్ లో తెల్లటి గౌను వేసుకుని..గుండ్రంగా తిరిగే చిన్నపాప గురించి నిర్మా పేరు వెనుక ఉన్న పెను విషాద గాథ..
Dave Asprey tries to live more 180 years : మనిషి ఆయుష్సు 100ఏళ్లు. అందుకే..నిండు నూరేళ్లు సంతోషంగా..ఆయురారోగ్యాలతో జీవించాలని పెద్దలు దీవిస్తుంటారు. కానీ..అంతులేని కాలుష్యాలతో..కల్తీ ఆహారాలతో..బిజీ బిజీ జీవితంలో పడే టెన్షన్లతో మనిషి ఆయుషు తగ్గిపోతోంది. కానీ నిండు నూరేళ�
శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి మాతృమూర్తి అలివేళు పరమపదించారు. 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటలకు కన్నుమూశారు. వారి చరమక్రియలు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ లో నిర్వహిస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు. https://1
టిక్ టాక్ సహా 59 చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించాడు. విశేష జనాదరణ పొందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్ లను దేశంలో నిషేధించడం దేశ ప్రయ�
గతేడాది జులైలో కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ కర్ణాటకలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ అను�
యస్ బ్యాంకు సంక్షోభంకి సంబంధించి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన రాణా కపూర్ను నిందితుడిగా పేర్కొంటూ ఆదివారం సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో సీబీఐ సోమవారం(మార్చి-9,2020)రాణాకపూర్ భార్య, కూతురు పేర్లను కూడా చేర్చింది. యస
యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రాణా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యస్ బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తనకు అసలు తెలియదని అన్నారు. గడచిన 13 నెలల నుంచి బ్