కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చే
తెలంగాణలో గత కొన్నిరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి. ఈ నెల 15 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర
ఉత్తరప్రదేశ్లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.
తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఉత్తర, దక్షిణ ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్�
తూర్పు పడమర ద్రోణి, ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాల మీదుగా మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది.
వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. ఈనెల 28 నుంచి 29వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి.
స్వాతి, శ్వేత ఇద్దరూ అక్కాచెళ్లెళ్లు. గత రెండు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా ప్రగతి నగర్ లో ఓ ఇంట్లోకి అద్దెకు వచ్చారు. వారు ఎవరితోనూ మావన సంబంధాలు కొనసాగించలేదు.
Bank Holidays
సామాన్యులకు మరో పెద్ద దెబ్బగా, ఎల్పిజి సిలిండర్ ధరలను సోమవారం(1 మార్చి 2021) మళ్లీ రూ .25 పెంచారు. కేవలం నాలుగురోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండవసారి. 14.2 కిలోల గృహ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ .819 కు చేరుకుంది. మార్చి 1 నుంచి కొత్త ధ�