Home » Four died
బిహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా కల్తీ మద్యం సేవించి మరో నలుగురు మరణించారు.
అతివేగానికి..నిర్లక్ష్యానికి మరో నాలుగు ప్రాణాలు బలి అయిపోయాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు
తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం విరుధునగర్ జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు.
అనంతపురం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొంది.
ఈ దుర్ఘటనలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ లోని యూసఫ్ గుడకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొంది.