Home » Four Districts
రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో పలు కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్ నుంచి శేరిలింగంపల్లి వరకు రహదారులు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్�
దళితబంధు నిధులను విడుదల చేస్తామని చెప్పిన మాట ప్రకారం..దళితబంధు నిధులు విడుదల చేశారు. మరో నాలుగు మండలాల్లో ప్రకటించిన విధంగానే అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకుని తర్వాత అమరావతి రైతుల సభకు హాజరు కాబోతున్నారు
తెలంగాణలో కరోనా నాలుగు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా ప్రజలకు ఈ వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనా, కాస్త నియంత్రణలోనే ఉంది. కానీ ఈ నాలుగు �
ఎట్టకేలకు ఏపీ విషయంలో ఎన్నికల సంఘం దిగి వచ్చింది. నాలుగు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నుంచి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోద
ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కనిపిస్తోంది. తుని, అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, కాకినాడలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మే 02వ తేదీ గురువారం అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉం