-
Home » Four people
Four people
Road Accident Four Killed : ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Terminal Disease Four Died : కరీంనగర్ జిల్లాలో అంతు చిక్కని వ్యాధి.. నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు ఒకే విధంగా నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది.
Boy Attempted To Raped : మధ్యప్రదేశ్ లో దారుణం.. ఎనిమిదేళ్ల బాలుడిపై మైనర్స్ అత్యాచారయత్నం
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారయత్నం జరిగింది. బాలుడి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Shooting In Australia : ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి
ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. క్వీన్స్ లాండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
Road Accident Four Died : దర్గాకు వెళ్లొస్తుండగా విషాదం.. బావిలో కారు పడి నలుగురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు అదుపుతప్పి బావిలో పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
TRS MLC: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిస్ట్.. మూడు సీట్లు.. రేసులో నలుగురు!
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాబితా కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.
Accident In Prakasam : పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తా…పెళ్లి కూతురు తమ్ముడు సహా నలుగురి మృతి
ప్రకాశం జిల్లా కొనకళ్లమెట్ల మండలం నాగిరెడ్డి పల్లిలో పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లిరి వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
రెండు టీమ్లకు సరిపడే ప్లేయర్లు ఉన్నారు.. ఎవరికి చోటు దక్కుతుందో?
ఇంగ్లండ్తో జరగబోయే ఐదు టి 20 మ్యాచ్లకు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక విషయంలో భారత జట్టు యాజమాన్యం అయోమయంగా ఉంది. ఈ ఏడాది స్వదేశంలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు ప్రారంభ సన్నాహాలు చేస్తుంది. ఎంపిక కోసం 19 మంది ఆటగాళ్ళు అందుబాటులో ఉండగా.. వీరిలో ప్�
కుప్పంలో విషాదం : బట్టలు ఉతికేందుకు చెరువులోకి దిగి నలుగురు మృతి
Four died after falling into a pond : చిత్తూరు జిల్లాలోని కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతికేందుకు చింపనగల్లు చెరువులోకి దిగిన నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మొదట చెరువులో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో.. వారి�
కారుతో గుద్ది..ఆపై మీద నుంచి ఎక్కించిన మహిళ ఫ్యాషన్ డిజైనర్
ఓ మహిళా ఫ్యాషన డిజైనర్ రోడ్డుపై నిలిచిన నలుగురు వ్యక్తులపై కారును పోనిచ్చింది. దీంతో ఆ వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కిందపడిన వారిపై నుంచి కారును తీసుకెళ్లిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చో�