Home » Four people
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు ఒకే విధంగా నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారయత్నం జరిగింది. బాలుడి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. క్వీన్స్ లాండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు అదుపుతప్పి బావిలో పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాబితా కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.
ప్రకాశం జిల్లా కొనకళ్లమెట్ల మండలం నాగిరెడ్డి పల్లిలో పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లిరి వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
ఇంగ్లండ్తో జరగబోయే ఐదు టి 20 మ్యాచ్లకు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక విషయంలో భారత జట్టు యాజమాన్యం అయోమయంగా ఉంది. ఈ ఏడాది స్వదేశంలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు ప్రారంభ సన్నాహాలు చేస్తుంది. ఎంపిక కోసం 19 మంది ఆటగాళ్ళు అందుబాటులో ఉండగా.. వీరిలో ప్�
Four died after falling into a pond : చిత్తూరు జిల్లాలోని కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతికేందుకు చింపనగల్లు చెరువులోకి దిగిన నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మొదట చెరువులో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో.. వారి�
ఓ మహిళా ఫ్యాషన డిజైనర్ రోడ్డుపై నిలిచిన నలుగురు వ్యక్తులపై కారును పోనిచ్చింది. దీంతో ఆ వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కిందపడిన వారిపై నుంచి కారును తీసుకెళ్లిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చో�