Home » free
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం తాము రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో మొదటి స్థానం కోసం పోరాడుతున్నామని అన్నారు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఆప్ మూడో స్థానంలో ఉంటుందని
కాంగోలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమే. అలైడ్ డమొక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థ 2020లో బెనిలోని ఒక జైలుపై దాడి చేసి 1,300 మంది ఖైదీలను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం జరిగిన ఘటన కూడా ఏడీఎఫ్ పనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగాండా స్థావరంగా ప
తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి
"ఉచిత మరియు బహిరంగ ఇంటర్నెట్పై అనేక దేశాలలో దాడిలో జరుగుతుంది" అని గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ అన్నారు.
అసలే లాక్ డౌన్ కష్టాలు.. వాటికి తోడుగా సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు.. అన్నీ కలిసి ఆటోవాలాలకు బ్రతుకు భారమైంది. దీంతో వారి కష్టాలను అర్ధం చేసుకున్న ఓ పెట్రోల్ పంప్ యజమాని ఆటోవాలాకు మూడు లీటర్ల చొప్పున పెట్రోల్, డీజిల్ ఫ్రీగా ఫిల్ చేశారు.
వ్యాక్సిన్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు చేయబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలందరికి ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని నిన్న ప్రధాని మోడీ ప్రకటించడంతో న్యూ వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
ఏపీలో వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేవారు. ఏపీలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే 7కోట్ల డోసులు కావాలని అన్నారు. వాటిని ఎలాగైనా తెచ్చి ప్రజలందరికి ఉచితంగా టీకాలు వేస్తామని తెలిపారు. మొదటి ప్రయారిటీ 45ఏళ్లు దాటిన వారికే
తమిళనాడులో భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన డీఎంకే అధినేత స్టాలిన్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని మొదలుపెట్టారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇక టీకా టెన్షన్ తీరినట్లే. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నాయి.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది.