Home » free
లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరువైంది. ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర
కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు టాటా గ్రూప్ సంస్థ యాజమాన్యంలోని ముంబైకి చెందిన తాజ్ మహల్ హోటల్ లో ఉచిత బసను అందిస్తోంది. మహారాష్ట్ర రాజధాని, మరియు ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని లగ్జరీ ప్రాపర్టీలలో కూడా ఈ సంస్థ వస
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఈ వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. దాంతో విద్యార్ధులు, ప్రజలు ఇళ్లకే పరిమ
భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా షట్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు తీవ్రఇబ్బందులకు గురౌతున్నారు. అయితే ఈ సమయంలో మొబైల్ ఫోన్ యూజర్లకు నెల రోజులపాటు ఉచితంగా ఇన్కమింగ్, ఔట్ గ�
Audible అనే సంస్థ ఆడిబుల్ స్టోరీలు ప్రతి ఒక్కరి వద్దకూ తీసుకెళ్లే ఆలోచనతో సరికొత్త ఆఫర్ తెచ్చింది. 200కు పైగా ఆడియో పుస్తకాలను ఫ్రీగా అందించనుంది. పుస్తకం పట్టుకుని చదవాలనుకుని బద్ధకంతో వదిలేసేవారికి ఇది సూపర్ టెక్నిక్. దీని కోసం ఎటువంటి లాగిన్ ల
కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�
పంచేస్తున్నారు.. పాతేస్తున్నారు. మొత్తానికి వదిలించుకుంటున్నారు. కోడిని చూస్తే కంగారు.. గుడ్డును తలుచుకుంటేనే గాబరా.. అసలు చికెన్ వైపు చూస్తే ఒట్టు.. కోడి కూరను కొనే నాథుడే లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముక్కలేనిదే ముద్ద దిగ
కరోనా(కోవిడ్-19)వైరస్ భయంతో దేశంలోని చాలామంది చికెన్ తినడం మానేశారు. అసలు చికెన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ అనే పదాన్నే తమ మెనూ నుంచి చాలామంది తొలగించారు. చికెన్,మటన్,పిఫ్ ఇలాంటి తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్క�
మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా
ఏపీ సీఎం జగన్ కర్నూలు నుంచి రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు-నేడు ప్రారంభిస్తున్నట్టు జగన్ చెప్పారు. అలాగే మూడో