Home » free
scotland women will get sanitary pads for free : మహిళలకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా ఇచ్చే దేశంగా స్కాట్లాండ్ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా నిలిచింది. పీరియడ్స్ ఉత్పత్తులను మహిళలకు పూర్తి ఉచితంగా పొందేందుకు చట్టపరమైన హక్కు కలిగేలా స్కాట్లాండ్ ప్రభుత్వం బిల్లున�
eatala rajender BasthiDawakhana: ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్లో కొత్తగా ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే వ�
online cheating: ఎప్పుడైనా.. ఎక్కడున్నా.. మిమ్మల్ని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు సిద్ధంగా ఉంటారు.. మీలోని అమాయకత్వమో, అత్యాశో మీ కొంపలు ముంచేస్తుంది. మీలో ఏ మూలనో ఉన్న అత్యాశలపై వల వేస్తారు. మెయిల్ పంపిస్తారు.. లేదా ఫోన్ చేస్తారు. ఈ వివరాలన్నీ సేకరించా�
online cheatings: పండుగ సీజన్ వచ్చేసిందంటే.. కొత్త బట్టలు కొనుక్కోవాలని, బోనస్లు పడితే ఇంట్లోకి కొత్త వస్తువు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఈ కరోనా టైంలో బయటికి వెళ్లి షాపింగ్ చేస్తే వైరస్ రూపంలో కొత్త బోనస్ వచ్చే ప్రమాదం ఉంది. అదేదో ఆన్లైన్లో కొ�
Free COVID-19 vaccine for all కరోనా వ్యాక్సిన్ రెడీ అవగానే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిచనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయబోమని పళనిస్వామి తెలిపారు. దేశంలో కరోనా కేసు
unlimited broadband plans: టెలికాం రంగంలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో పోటీపడుతున్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు, మార్కెట్ ను పెంచుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సరసమైన ధరలకు బ్రాండ్ బాండ్ ప్లాన్లు తీసుకొస�
గతవారం మాలిలో సైనికులు తిరుగుబాటు చేయటంతో దేశాధ్యక్షుడు ఇబ్రహీం బొవకా కేటా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తిరుగుబాటు సైనికులు గత మంగళవారం అధ్యక్షుడు కేటా, ప్రధాని బౌబౌ సిజాలను అదుపులోకి తీసుకుని రాజధాని బమాకో దగ్గరున్న ఆర్మీ క్
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా Jio బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో నుంచి జియోకు ఫ్రీ కాల్స్, ఐదు నెలల పాటు ఉచిత డేటా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం పొందాలంటే..రూ. 1, 999 పెట్టి JioFi (జియో ఫై) కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అంతేగాకుండా..జ
కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�
కరోనా నేపథ్యంలో రైల్వే కోచ్లను పూర్తిగా మార్చివేస్తున్నారు. కరోనా తర్వాత వాడబోయే కొత్తరకం కోచ్లను రైల్వే విభాగం మంగళవారం (జులై 14, 2020) ప్రారంభించింది. కపుర్తల రైల్కోచ్ ఫ్యాక్టరీలో తయారైన రెండు నమూనా కోచ్లను ప్రదర్శించింది. డోర్ హ్యాండ�