Home » Fridge
కొవిడ్ వ్యాప్తిని అరికట్టే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. లక్కీ డ్రా ఏర్పాటు చేసింది. అందులో గెలుచుకున్న వారికి ఎల్ఈడీ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు...
అద్దెకు టాయిలెట్..ఫ్రిడ్జ్,వైఫై,టీ కెటిల్ తో పాటు అన్నీ సౌకర్యాలున్నాయ్. ఈ టాయ్ లెట్ ను ఆఫీసు కోసం ఉపయోగించుకోవచ్చు. అద్దె ఎంతంటే..
ఆన్లైన్లో కొన్న ఒక ఫ్రిడ్జి అతని ఇంట్లో లక్షలు కురిపించింది. ఏకంగా రూ.96లక్షలు దొరికాయి.
వరంగల్ జిల్లా పరకాలో దారుణం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో తాత మృతదేహాన్ని మనవడు ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు.
వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్ లతో పాటు ఇతరత్రా వస్తువులు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. బీహార్ లోని షియోహార్ జిల్లా అధికారులు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కు ఓ నిబంధన విధించారు.
Ration Card:రాష్ట్ర ప్రజలకు ఇచ్చే రేషన్ కార్డులపై ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్య వ్యాప్తంగా ఉన్న వారికి టీవీ, ఫ్రిజ్, టూ వీలర్స్ లాంటివి ఉంటే రేషన్ కార్డు వదులుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత�
Fridge Foods: తినే ప్రతి వస్తువును ఫ్రిజ్ లో పెట్టేస్తాం. బిజీ లైఫ్లో ఫుడ్ ఐటెంలు ప్రతిరోజు కొనాల్సిన పనిలేకుండా ఉండాలని వారంలో ఒకట్రెండు సార్లు మాత్రమే మార్కెట్కు వెళ్లి కావలసినవన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాం. పాడవకూడదని ఫ్రిజ్ లో పెడతాం కాన�
Fridge Bacteria: సాధారణంగా మాంసాహారం నిల్వ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ఆహారపదార్థాలను బాగా వేడిచేయకు
ప్రముఖ ఆన్లైన్ అమ్మకందారు ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ స్టోర్ మాన్సూన్ ఫెస్ట్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా, అమెజాన్ గృహ మరియు వంటగదికి సంబంధించిన పెద్ద పెద్ద వస్తువులపై 50% వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ అమ్మకం 24 ఆగస్టు 2020 వరకు కొన�
ఇంట్లో తలుపు మూసి నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు కుటుంబ సభ్యులు మంటల్లో కాలిపోయారు. ఐదుగురు చిన్నారులు సహా 40ఏళ్ల మహిళ ఊపిరాడక మృతిచెందింది. ఈ ఘటన య�